Recent Posts

డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో 82 ఏళ్ల వృద్ధుని నుంచి 72 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన 82 ఏళ్ల వ్య‌క్తికి వాట్స‌ప్ వీడియో కాల్ వ‌చ్చింది.నిందితులు ముంబ‌యి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల‌మ‌ని, మ‌నీలాండ‌రింగ్ కేసులో మీ ఆధార్ కార్డు లింక్ అయ్యింద‌ని వ‌యోధికుడిని బెదిరించారు. ప‌దిరోజుల పాటు డిజిట‌ల్ అరెస్ట్ చేశామ‌ని బాధితుడిని వేధించి రూ.72 ల‌క్ష‌లు వ‌సూలు చేశారు. అనంత‌రం తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇటువంటి కాల్స్ ఎవరు …

Read More »

ఏఐ డేటా కోర్సుకు ఆన్లైన్ శిక్షణ: దరఖాస్తు ఆహ్వానం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: డిమాండ్ కు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అర్హత ఉన్న వారికి ఆన్ లైన్ లో ఏఐ కోర్సుల శిక్షణ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయి. దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నాయి.నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇవ్వనుంది. సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, …

Read More »

సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రోజులు పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన

తాడేపల్లి,ఐఏషియ న్యూస్: సెప్టెంబర్‌ 1,2,3 తేదీల్లో వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పులివెందుల లో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. రెండవ తేదీన పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైయస్సార్ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్.రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ …

Read More »