విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీఎస్ఆర్టీసీ సిటీ పరిధిలో, సబర్బను పరిధి వరకు ఒకరోజు టికెట్టు ట్రావెల్ అస్ యు లైక్. 25 నుండి 24 గంటలు వాలిడిటీ ఉండేలాగా అనుమతించబడునని రీజనల్ మేనేజర్ విశాఖపట్నం బి.అప్పల నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ విషయము ప్రయాణికులందరూ గమనించి ఏ టైం లో తీసుకున్నారు తరువాత రోజు ఆ టైం వరకు అంటే 24 గంటలు వరకు అనుమతి ఉందని తెలియజేసి ఉన్నారు. విషయాన్ని గమనించవలసిందిగా ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News