Recent Posts

Experience the Soul of United India: Grand ‘Bharat Bharathi’ Celebration on November 9, 2025

Hyderabad: Prepare to be mesmerised by a vibrant tapestry of India’s diversity as Bharat Bharathi presents a spectacular cultural extravaganza on Sunday, November 9, 2025, at Lal Bazaar, Ayyappa Temple, Trimulgherry. This one-of-a-kind programme is a heartfelt tribute to Sardar Vallabhbhai Patel’s 150th Birth Anniversary, celebrating the unbreakable spirit of Ek Bharat, Shreshtha Bharat. A Feast for the Senses: Culinary …

Read More »

గత ప్రభుత్వ హయాంలో నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు

మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు ఫ్యామిలీపై క్రిమినల్ కేసులు పెట్టారని ఆరోపణ అమరావతి రైతుల పోరాటాన్ని కొనియాడిన మాజీ సీజేఐ అమరావతి,ఐఏషియ న్యూస్: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అమరావతిలోని వీఐటీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ, …

Read More »

మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల మధ్య లోక్ పోల్ …

Read More »