Recent Posts

జర్రిల పాఠశాలలో30 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

సకాలంలో స్పందించి విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులు గూడెం కొత్తవీధి,ఐఏషియ న్యూస్: గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సకాలంలో స్పందించి అస్వస్థతకు గురైన విద్యార్థులను జర్రెల పీహెచ్సీకి తరలించి చికిత్స అందజేశారు.ఈ పాఠశాలలో సుమారు 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిలో సుమారు 30 మంది అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు తెలియజేశారు. బుధవారం రాత్రి కందదుంప కూర వండటం జరిగిందని, 30 మంది విద్యార్థులు కంద దుంపలో …

Read More »

ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్లు పెట్టుబడులు

సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సీఐఐ సదస్సులో భాగంగా విశాఖ నోవాటెల్ హోటల్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన ఒప్పందాలపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న 3 సంస్థలు ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో మారిటైమ్ రంగంలో దాదాపు 1,300 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం లభిస్తుంది.అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ సదస్సులో పాల్గొనడం జరిగింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ …

Read More »

జాజులుబంధలో కొత్తగా స్కూల్‌ ప్రారంభం

థింసా నృత్యం చేసి పండగ చేసుకున్న ఆదివాసీలు డీఈవో, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఘన సత్కారం కొయ్యూరు,ఐఏషియ న్యూస్: తమ గ్రామంలో కొత్తగా పాఠశాల ప్రారంభం కావడంతో గ్రామస్తులంతా థింసా నృత్యాలతో హోరెత్తించారు. చిన్నారులు చిందులేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులుబంధ గ్రామంలో 30 కొందు గిరిజన ఆదివాసీ కుటుంబాలున్నాయి. ఇక్కడ పాఠశాల భవనం లేకపోవడంతో 2023-24లో గ్రామస్తులే స్వయంగా షెడ్డు నిర్మించారు. మాతృభూమి అనే స్వచ్ఛంద సంస్థ రూ.1.35లక్షలతో విద్యా సామగ్రిని సమకూర్చింది. ఆ సంస్థ నిర్వాహకులు పుస్తకాలు …

Read More »