Recent Posts

నేడు జవహర్లాల్ నెహ్రూ జయంతి

స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్: నవభారత నిర్మాతగా, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అంతులేని కీర్తిని సంపాదించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. ఈ రోజున దేశంలోని చిన్నారులందరూ “బాలల దినోత్సవం”గా కన్నులపండువగా జరుపుకుంటారు. చాచాజీ జన్మదినం రోజునే బాలల పండుగను జరపటానికి కారణం. పిల్లలపట్ల ఆయనకు ఉన్న ప్రేమే.అందుకే “జాతి భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి దేశంలోని బాలబాలికల అభివృద్ధికై తన పుట్టిన రోజును బాలల దినోత్సవం”గా జరుపుకోవాలని చాచాజీ ఆకాంక్షించారు.కాబట్టి చాచాజీ ఆశించినట్లుగా మన దేశంలో ప్రతి …

Read More »

నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్ ఎన్నికలు ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారంఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలు4,372 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుఉదయం 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్‌ ప్రారంభం.243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్‌1951 తర్వాత బిహార్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదుఈసారి అత్యధికంగా 67.13శాతం పోలింగ్‌ నమోదుబిహార్‌లో …

Read More »

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలుకు చెందిన సందీప్ 2014 ఐపీఎస్ అధికారి. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, సీసీ కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సందీప్ ను అభినందించారు. Authored …

Read More »