Recent Posts

నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

పాట్నా,ఐఏషియ న్యూస్: బీహార్ ఎన్నికలు ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారంఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది.38 జిల్లాల్లో 46 చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలు4,372 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుఉదయం 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్‌ ప్రారంభం.243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో జరిగిన పోలింగ్‌1951 తర్వాత బిహార్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదుఈసారి అత్యధికంగా 67.13శాతం పోలింగ్‌ నమోదుబిహార్‌లో …

Read More »

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి కర్నూలు,ఐఏషియ న్యూస్: కర్నూలుకు చెందిన సందీప్ 2014 ఐపీఎస్ అధికారి. చాలాకాలంగా కశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, సీసీ కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సందీప్ ను అభినందించారు. Authored …

Read More »

మున్సిపాలిటీలలో బిల్డింగ్ క్రమబద్ధీకరణ బిపిఎస్ స్కీమ్ జీవో విడుదల

అమరావతి,ఐఏషియ న్యూస్: అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్ / ప్లాన్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ – ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం (బిపిఎస్–2025) రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ మేరకు బిల్డింగ్ క్రమబద్ధీకరణకు బుధవారం జీవో జారీ చేసింది. ఎవరు అప్లై చేయొచ్చు? 01-01-1985 నుండి 31-08-2025 మధ్య కట్టిన బిల్డింగ్స్,మున్సిపాలిటీ, కార్పొరేషన్, యు డి ఎ , సి ఆర్ డి ఏ, వి ఏం ఆర్ డి ఏ, ఐలా పరిధిలో ఉన్నవారు ఈ స్కీం లో కింద అప్లై …

Read More »