Recent Posts

నాడు “అనకాపల్లి ఏఎస్పి” నేడు “తెలంగాణ రాష్ట్ర డిజిపి” శివధర్ రెడ్డి

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఏఎస్పీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి అంచలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి నేడు తెలంగాణ రాష్ట్ర డిజిపిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇక శివధర్ రెడ్డి వ్యక్తిగత వివరాలు ఇలా ఉన్నాయి.ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలంతు లేకలాన్ (పెద్దతూండ్ల) గ్రామం.తల్లిదండ్రులు వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. శివధర్రెడ్డి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లో సాగింది. ఐపీఎస్ కావడానికి ముందు ఆయన ఓయూలో ఎల్ఎల్బీ చదివి కొంతకాలం న్యాయవాదిగా కూడా పని చేశారు. ఆ తర్వాత సివిల్స్ …

Read More »

ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం

ఒంటిమిట్ట,ఐఏషియ న్యూస్: వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం సమీపంలోఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న 600 అడుగుల శ్రీ రాముడి విగ్రహం ఏర్పాటు కానుంది.ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు.త్వరలోనే ఈ విగ్రహం రూపుదిద్దుకోనున్నది. Authored by: Vaddadi udayakumar

Read More »

రాజధాని అమరావతి సమీపంలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు

అమరావతి,ఐఏషియ న్యూస్:ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి దగ్గరలో గల 300 అడుగుల నీరుకొండ కొండపై బేస్ 100 అడుగులతోపాటు 200 అడుగుల ఎత్తుగల విగ్రహం నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డి పి ఆర్ టెండర్లు ఆహ్వానించింది. ఈ విగ్రహం బేస్ లో మ్యూజియం,మినీథియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం చేపడతారు.యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు లిఫ్ట్లునిర్మిస్తారు. Authored by: Vaddadi udayakumar

Read More »