Recent Posts

రెండుకోట్ల విలువైన రద్దయిన నోట్లు స్వాధీనం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: నగరంలో రద్దయిన పెద్ద నోట్లు భారీమొత్తంలో పట్టుబడ్డాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 3 బ్యాగుల్లో తనిఖీలు చేయగా.. రూ.2 కోట్లు విలువ చేసే రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.ఈ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి ఎక్కడికి తీసుకు …

Read More »

46 డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

గాజువాక,ఐఏషియ న్యూస్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, గాజువాక అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో దాడులు చేసి ఒక డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో సోమవారం నిర్వహించిన దాడుల్లో 46 డిఫెన్స్ మద్యం బాటిళ్లు(750ఎంఎల్ పరిమాణం) స్వాధీనం చేసుకున్నారు. బాటిల్స్ నిల్వచేసిన శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన శరగడం దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి,తదుపరి దర్యాప్తు నిమిత్తం రిమాండుకు తరలించడం జరిగింది.ఈ దాడుల్లో …

Read More »

ఉపరాష్ట్రపతి ఎన్నికపై మంత్రి లోకేష్ టిడిపి ఎంపీలతో సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »