నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు …
Read More »డ్వాక్రా గ్రూప్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక జాబ్ మేళా
ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇప్పటికే రుణాలు, ఇతర సాయం చేస్తున్న ప్రభుత్వం తాజాగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగుల యువత ఉంటే వారి కోసం ప్రత్యేకజాబ్,మేళాలునిర్వహించబోతోంది.పట్టణాల్లోని డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగ యువత కోసం జిల్లాల వారీగా 100 ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం …
Read More »
News Website (iasianews.net) I Asia News











