Recent Posts

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ఉన్నవారికి కిలో రూ.14కే ఉల్లిపాయలు ఇస్తారు.. ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) పంపిణీ చేస్తారు. రేషన్‌కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. మొదటగా …

Read More »

చోడవరం సబ్ జైలు నుండి పరారైన ఇద్దరు రిమాండు ముద్దాయిలు పట్టివేత

ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ పోలీస్ లు విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: విశాఖపట్నం సిటీ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు, అనకాపల్లి పోలీసు వారు అందించిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం చోడవరం సబ్-జైలు సిబ్బందిపై దాడి చేసి, వారిని గాయపరిచి సబ్ జైలు నుండి తప్పించుకున్న నిందితులు నక్క రవికుమార్, బెజవాడ రాము కోసం రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యల్లో భాగంగా, విశాఖ సిటీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నాలుగు పోలీసు బృందాలు నగరంలోని రైల్వే …

Read More »

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి త్వరలో ప్రారంభోత్సవం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని వియ్యం ఆర్డీఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. అందులో భాగంగా కైలాసగిరి మీద ఇటీవల సుమారు 5.50 కోట్ల రూపాయల ఖర్చుతో త్రిశూలం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా సుమారు 7 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ తో విశాఖకే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ …

Read More »