Recent Posts

46 డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు

గాజువాక,ఐఏషియ న్యూస్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, గాజువాక అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో దాడులు చేసి ఒక డిఫెన్స్ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు గాజువాక మండలం జింక్ గేట్ ఏరియాలో సోమవారం నిర్వహించిన దాడుల్లో 46 డిఫెన్స్ మద్యం బాటిళ్లు(750ఎంఎల్ పరిమాణం) స్వాధీనం చేసుకున్నారు. బాటిల్స్ నిల్వచేసిన శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన శరగడం దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి,తదుపరి దర్యాప్తు నిమిత్తం రిమాండుకు తరలించడం జరిగింది.ఈ దాడుల్లో …

Read More »

ఉపరాష్ట్రపతి ఎన్నికపై మంత్రి లోకేష్ టిడిపి ఎంపీలతో సమావేశం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంగళవారం జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. ఓటింగ్ ప్రక్రియపై ఎంపీలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఈ సమావేశంలో టిడిపికి చెందిన ఎంపీలు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

సీడాప్ ద్వారా 5 ఏళ్లలో 50వేల మందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యాప్ బలోపేతంపై దృష్టిసారించామని, సీడాప్ ద్వారా రాబోయే అయిదేళ్లలో ఇతర దేశాల్లో 50వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైజ్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్ ), ఇండో యూరో సింక్రనైజేషన్ అండ్ జర్మన్ హెల్త్ కేర్ సంయుక్త భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం (నర్సింగ్ ప్రొఫెషనల్స్) కింద …

Read More »