Recent Posts

అమెరికాకు 88 దేశాల బిగ్ షాక్: అయోమయంలో ట్రంప్

వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజిఏ) అనే నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అలా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలపై పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజిఏ) లో భాగంగా దేశంలోని వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు పేరుతో విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించి స్వదేశాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై …

Read More »

మహాద్భుత సంపూర్ణ చంద్రగ్రహణం నేడు

రాజ్యాధినేతలు,రాజకీయ అగ్రనేతలపైనా గ్రహణ ప్రభావం స్పెషల్ డెస్క్,ఐఏషియ న్యూస్:  భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం చాలా అరుదైనదని, అంతేకాకుండా అత్యంత అద్భుతమనదని ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష్య సిద్దాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలియజేశారు. సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అగ్ర రాజ్యాధినేతలు, రాజకీయాలలో అత్యంత ఉన్నతమైన స్థానాలలో వుండే వారిపై కూడా ఉంటుందన్నారు. అలాగే వాతావరణం, భూకంపాలు, రాజకీయ అస్థిరతలు మొదలైనవి వుండునని గార్గేయ తెలియజేసారు. గ్రహణ ప్రభావం సాధారణ ప్రజలపైగాని, ద్వాదశరాశుల వారిపై వ్యతిరేక ప్రభావం …

Read More »

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విఆర్ఓ పృధ్వీ

కశింకోట,ఐఏషియ న్యూస్: మండలంలోని నర్సింగపల్లి వీఆర్వో 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు ఏసిబి డిఎస్పి బి. వి.యస్. నాగేశ్వరరావు తెలిపారు. ఆయన తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.నరసింగపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సూర్య కృష్ణ పృద్వి, నరసింగపల్లి గ్రామానికి చెందిన వి నాగేశ్వరరావు అనే రైతు కు చెందిన రెండు ఎకరాల 10 సెంట్లు భూమికి ముటేషన్ దరఖాస్తు సిఫార్సు చేసి,ప్రాసెస్ చేయడానికి 20 వేలు లంచం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో నర్సింగపల్లి సచివాలయంలో గురువారం ఆ …

Read More »