Recent Posts

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ భారీ ప్రాజెక్ట్

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతదేశంలోని అగ్రశ్రేణి అల్యూమినియం తయారీదారు హిందాల్కో ఇండస్ట్రీస్ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంలో ఒక భారీ పారిశ్రామిక ప్రాజెక్ట్ ప్రారంభించడానికి రెడీ అయింది. సంస్థ సుమారు రూ. 586 కోట్ల పెట్టుబడితో ఒక ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ సౌకర్యం ను ఏర్పాటు చేయనుంది.ఈ యూనిట్‌లో తయారయ్యే అల్యూమినియం భాగాలు, ఆపిల్ ఐఫోన్ స్మార్ట్‌ఫోన్‌లకు ఛాసిస్ లేదా ఎన్‌క్లోజర్ తయారీలో ప్రాథమిక ముడి పదార్థాలుగా ఉపయోగించనున్నారు.ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు …

Read More »

ఆధ్యాత్మిక ఉత్సాహం తీసుకువచ్చిన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: వినాయక చవితి పర్వదినం అంటే తెలుగు ప్రజలందరికీ ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి పరవశం. అలాంటి పవిత్ర సందర్భంలో హైదరాబాద్ నగర పరిధిలో గల ఖైరతాబాద్ మహాగణపతి ఆరాధనీయ స్వరూపంలో కొలువుదీరి, భక్తుల మనసుల్లో భక్తి స్ఫూర్తిని నింపుతున్నాడు.63 అడుగుల ఎత్తులో మహిమామూర్తిగా నిలిచిన మహాగణపతి, ఎర్రటి కనులతో భక్తుల్ని కరుణా దృష్టితో చూస్తూ, గోకులంలో గోపాలుడిలా, మందిరంలో దేవుడిలా భక్తుల హృదయాలను హత్తుకుంటున్నాడు. తెల్లవారుజామున మొదలైన మంత్రోచ్ఛారణలు, ఘంటానాదాలు, “గణనాథ శరణం” నినాదాలు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించాయి. Authored by: Vaddadi …

Read More »

భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం శుభవార్త

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: భారతీయ ప్రయాణికులకు అర్జెంటీనా ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇకపై యూఎస్ వీసా (బి 1/బి2 కేటగిరీ) ఉన్న భారతీయ పౌరులు అర్జెంటీనాకు వెళ్లడానికి ప్రత్యేకంగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన వల్ల లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం భారతదేశం, అర్జెంటీనా మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.అర్జెంటీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. …

Read More »