నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు …
Read More »గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించా అందరిలో ఐక్యత భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి రూ.30కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం విజయవాడలో డూండీ గణేశ్ సేవా సమితి మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ,ఐఏషియ బ్యూరో: విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు.విజయవాడ సితార సెంటర్లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »
News Website (iasianews.net) I Asia News











