Recent Posts

గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించా అందరిలో ఐక్యత భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి రూ.30కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం విజయవాడలో డూండీ గణేశ్ సేవా సమితి మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ,ఐఏషియ బ్యూరో: విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు.విజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు …

Read More »

గణనాథునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు

టెక్సాస్,ఐఏషియా ప్రత్యేక ప్రతినిధి: వినాయకచవితి సందర్భంగా ఇర్వింగ్ టెక్సాస్ లో గల డి ఎఫ్ డబ్ల్యు గణపతి ఆలయంలో నెలకొన్న గణనాధునికి బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయానికి భక్తులు చేరుకుని విఘ్నేశ్వరుని దర్శించుకుని నామాలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వినాయక స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణేష్ హోమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వినాయక చవితి …

Read More »

ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వినాయకచవితికిమాత్రమేకాదు.విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చి్ంచిన తర్వాత ఈ నిర్ణయం …

Read More »