admin

లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో తలుపు తట్టింది

తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్న యువకుడు యూఏఈలో తెలుగు యువకుడికి వరించిన అదృష్టం 240 కోట్ల లాటరీ జాక్ పాట్ అబూదాబి,ఐఏషియ న్యూస్: యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్(29) అనే యువకుడుఅతనికి ఉన్న లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటులో భాగంగా ఒక లాటరీ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 100 మిలియన్ దిర్హామ్స్(240 కోట్లు) గెలుచుకున్న అనిల్ కుమార్.ఇందులో నా ప్రత్యేకత ఏమీ …

Read More »

Upcoming Vedanta Retreats in USA 2025

A series of programs blessed by the Jagadgurus of Sringeri Sri Sharada Peetham, introducing seekers to the timeless wisdom of the Upanishads and Advaita. Presented in a structured and accessible way,these sessions  bring out the essence of vedanta- inspiring reflection, deepening understanding, and connecting participants with its living tradition.

Read More »

మొంథా తుఫాన్ కారణంగా ఎన్ హెచ్16లో వాహనాల రాకపోకల తాత్కాలిక నిలిపివేత

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడి అనకాపల్లి,ఐఏషియ న్యూస్: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ మరియు ఆస్తి భద్రతను కాపాడే లక్ష్యంతో మంగళవారం రాత్రి 7 గంటల నుండి నేషనల్ హైవే–16పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు.తుఫాన్ తీవ్రతను పరిగణనలోకితీసుకుని,భారీవర్షాలు,ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనాలను రహదారి పక్కన భద్రంగా నిలిపివేయాలని సూచించారు. వాహనదారులు తమ భద్రత కోసం సమీపంలోని పార్కింగ్ …

Read More »

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

ప్రజలంతా చైతన్యవంతులై అప్రమత్తంగా వ్యవహరించాలి మంత్రులు, ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు ప్రతి 2 గంటలకోసారి ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధానమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం మొంథా తుపాను ముందస్తు చర్యలపై మంత్రి నారా లోకేష్ అమరావతి,ఐఏషియ న్యూస్: మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలు రెడ్ …

Read More »

కర్నూల్ బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుర్లు దుర్మరణం

మస్కట్ లో విషాదఛాయలు మస్కట్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ఎన్నో ఆశలు , ఎన్నో ఊహలతో బతుకుతాము ,, అన్నీ మధ్యలోనే అడియాసలు అవుతాయి , బహుశా ఆ శివయ్య ఆట అంతేనేమో.అజాత శత్రువులుగా రెండు దశాబ్ధలకు పైగా మస్కట్ లో మా అందరిమధ్య ఉండి భర్త ఆనంద్ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగము చేసుకుంటూ కొడుకు కూతురులను మంచిగా చదివించి ఇండియాలో ఇంజనీరింగ్ అయ్యాక అమ్మాయి చందనను బెంగుళూర్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగమునకు పెట్టి ఇటీవల దీపావళి సెలవులకు హైదరాబాద్ వెళ్లి కూతురును …

Read More »

సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది ఉదయకుమార్ కు విశ్వజనని “ఉత్తమ జర్నలిస్ట్” అవార్డు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: సీనియర్ జర్నలిస్ట్,చాన్విక జ్యోతి తెలుగు దినపత్రిక ప్రధాన సంపాదకులు వడ్డాది ఉదయకుమార్ (విశాఖపట్నం) కు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన విశ్వజనని ఫౌండేషన్ సంస్థ “విశ్వజనని ఉత్తమ జర్నలిస్టు” అవార్డును ప్రకటించింది.ఈ మేరకు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బొగ్గారపు బ్రహ్మానందం ఉదయకుమార్ కు సమాచారం అందజేశారు.విశ్వజనని ఫౌండేషన్ 2025 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో వారికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. ఈ ప్రతిభాపురస్కారాల్లో భాగంగా పాత్రికేయ రంగంలో 35 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్న విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ వడ్డాది …

Read More »

ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదు: మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదు

మోంత తుఫానుపై అధికారులను,ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి విజయనగరం,ఐఏషియ న్యూస్: వచ్చే కొన్ని రోజుల్లో మోంత తుఫాను కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయి అప్రమత్తతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం రెండు విడతలుగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా తుఫాను తాకిడి తీరప్రాంత జిల్లాలలో ఉండే అవకాశం ఉందన్న …

Read More »

వెండిపైనా రుణాలు…ఆర్బీఐ కీలక నిర్ణయం

దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు,ఆభరణాలు, …

Read More »