లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈఈ సత్యమూర్తి

రాయచోటి,ఐఏషియ న్యూస్: రాయచోటి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్పీయం సెక్షన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి.గాలివీడు మండలానికి చెందిన ఓ రైతు నుంచి15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ గాలివీడు ఏఈఈ సత్యమూర్తి. లంచం తీసుకున్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యమూర్తి ఏసీబీ కోర్టు తరలించారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *