Recent Posts

187 హోమ్ గార్డ్ పోస్టులకు 8వేల మంది పోటీ..రన్వేపైనే పరీక్ష నిర్వహణ

భువనేశ్వర్,చాన్విక జ్యోతిన్యూస్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో కేవలం 187 హోమ్ గార్డ్ పోస్టులకు ఏకంగా 8వేలమంది పోటీపడ్డారు. వీరిని నియంత్రించడం కష్టంగా మారటంతో చేసేదేం లేక అధికారులు జమదర్పాలి ఎయిస్ట్రిప్ రన్వేనే ఎగ్జామ్ హాల్ గా మార్చేశారు. అభ్యర్థులందరూ ఎండలోనే కూర్చుని పరీక్ష రాశారు.ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత 5వ తరగతి మాత్రమే. కానీ పోటీ పడ్డ వారిలో డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు కూడా ఉండటం గమనార్హం. Authored by: Vaddadi udayakumar

Read More »

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను అందించాలని నిర్ణయించింది. హిందూ ఆలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రాలను టీటీడీ అందిస్తోంది.ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తులను నింపి, డీడీ తీసి తమకు పంపాలని టీటీడీ కోరుతోంది. మరోవైపు ఆలయాల్లో ఉపయోగించే మైక్ సెట్లను టీటీడీ రాయితీ మీద అందిస్తోంది. రూ.25 వేలు విలువ చేసే మైక్ …

Read More »

లంచం తీసుకుంటూ దొరికిన డిడి,సీనియర్ అసిస్టెంట్, రిటైర్డ్ ఉద్యోగి

కాకినాడ,ఐఏషియ న్యూస్: కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపుదాడి నిర్వహించారు.కారుణ్య నియామకం,పెన్షన్ సెటిల్‌మెంట్ పనుల నిమిత్తం 40 వేల లంచం తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారెపు సూర్య శివప్రసాద్‌లు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కాట్రేనికోన మండలం అడవిపేటకు చెందిన గెద్దాడ చక్రవర్తి నుంచి ఈ మొత్తం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.లంచం వ్యవహారంలో మాజీ ఉద్యోగి యాదల సత్యనారాయణను మధ్యవర్తిగా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుడు చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు …

Read More »