Recent Posts

డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.అందులో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు.మావోయిస్టుల నుంచి పోలీసులు 24 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్ కాగా మిగతా …

Read More »

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన

పూలమొక్కతో స్వాగతం పలికి జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ శ్రీశైలం,ఐఏషియ న్యూస్: భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనార్థం శ్రీశైలాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహం వద్దకు రాగానే జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పూల మొక్కతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి …

Read More »

ప్రభుత్వ పాలనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర

ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో ఘన విజయాలు ఉద్యోగులు,ప్రజల మన్ననలు పొందిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను ఆరాధ్య దైవంగా భావిస్తున్న గిరిజన ప్రాంత ప్రజలు (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీ ఉపముఖ్యమంత్రి,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో విజయాలు అందుకున్నారు.అంతకుమించి ప్రభుత్వ పాలనపై తనదైన ముద్ర వేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించి జనసేనను రాజకీయంగా నిలబెట్టిన పవన్ ఈసారి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సమస్య కనిపిస్తే చాలు ప్రశ్నిస్తూనే …

Read More »