Recent Posts

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ కామేశ్వరి

ఖమ్మం,ఐఏషియ న్యూస్: ఖమ్మం జిల్లా కారేపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న ఉషా శుభ కామేశ్వరి గురువారం 10 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడ్డారు.ల్యాండ్‌ మ్యుటేషన్‌ కోసం అవసరమైన ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికేట్‌ కావాలని ఆర్‌ఐను సంప్రదించారు.ఈ పని చేయడానికి పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.దీంతో లంచం డిమాండ్‌ చేసిన ఆమెకు రూ.10 వేలు బాధితులు అందిస్తుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఆర్‌ఐపై కేసు నమోదు చేసుకుని వరంగల్‌ ఏసిబి జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. Authored by: Vaddadi …

Read More »

ఏళ్ల తరబడి విధులకు డుమ్మా కొట్టిన 62 మంది వైద్యులకు షోకాజు నోటీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. వైద్యఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న ఏపీ సర్కార్ ఈ క్రమంలోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అనుమతి లేకుండా దీర్ఘకాలంగా విధులకు హాజరు కాని 62 మంది వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఆ వైద్యులకు షోకాజ్ నోటీసులు వీరిలో 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్ లు ఉన్నారు. వీరంతా చాలా కాలంగా విధులకు రావటం …

Read More »

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. సాయంత్రానికి హస్తినలో కేక్ కటింగ్ జరిగింది.ఆత్మీయ ఆశీస్సులు అందించిన చంద్రబాబు నాయుడు.విమానాశ్రయంలోనే చంద్రబాబు నాయుడు, సహచర ఎంపీలు,కీలక నేతల మధ్య కేక్ కట్ చేసిన రామ్మోహన్ నాయుడు. Authored by: Vaddadi udayakumar

Read More »