Recent Posts

ఏసీబీ వలలో ఏపీ సీపీడీసీయల్ ఏఈ పెద్దమస్తాన్

కారంపూడి,ఐఏషియ న్యూస్: కారంపూడి షేక్ మస్తాన్ వలి కారంపూడి చిన్న వ్యాపారం నిమిత్తం షాపు నడుపుతున్నాడు.విద్యుత్ ఏఈ పెద్దకోట మస్తాన్, బాధితుడు షేక్ మస్తాన్ జానీ అనే వ్యక్తిని ఎలక్ట్రికల్ సర్వీస్ మీటర్ కనెక్షన్ ఇచ్చేటందుకు బాధితుడు వద్ద నుండి 25రూ వేల లంచం డిమాండ్ చేశారు.ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు షేక్ మస్తాన్ జానీ. ఈ నేపద్యంలో గురువారం విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మతే మాట్లాడుతూ ఏ ఈ …

Read More »

పరిపాలన వికేంద్రీకరణ తోనే ప్రజలకు సత్వర న్యాయం

స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం వర్చువల్ విధానంలో 77 కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధులతో సాగునీటి కాలువలకు సిమెంట్ లైనింగ్ చేపట్టాలని స్పీకర్ సూచన నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గురువారంనర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డివిజనల్ అభివృద్ధి అధికారి’ (డిడిఓ)కార్యాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి,శిలాఫలకాన్ని …

Read More »

విశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన పోలీసులకు హోంమంత్రి అభినందనలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. జాతీయ వార్షిక నివేదిక- 2025లో విశాఖ చోటు దక్కించుకున్న సందర్భంగా ఆర్కే బీచ్ ఐ ఎన్ ఎస్ కురుసురా నుంచి ఏయూ కన్వెన్షన్ వరకు జరిగిన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏయూ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వేడుకలో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన పోలీసులకు9 అభినందనలు. శక్తి టీమ్స్, శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం …

Read More »