Recent Posts

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహమ్మద్ అజహరుద్దీన్ గురువారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్, రేవంత్ రెడ్డి అజారుద్దీన్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

ఏపీకి తుఫాన్ నష్టం 5 వేల కోట్లకు పైగా..

చంద్రబాబు శాఖల వారీ గా ప్రకటన అమరావతి ,ఐఏషియ న్యూస్: ఏపీకి మొంథా తుఫాను భారీ నష్టం మిగిల్చింది. తుఫాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాన్ని వణికించింది. ముందస్తు చర్యలు చేపట్టటంతో ప్రాణ నష్టం తప్పినా.. ప్రభుత్వానికి మాత్రం భారీగా నష్టం వాటిల్లింది. అధికారులు ప్రభుత్వానికి తుఫాను నష్టం పైన ప్రాధమిక నివేదిక అందించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వనుంది. కేంద్రం నుంచి సాయం అందుతుందని ఆశిస్తోంది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అంచనా వేసారు.తుఫాను కారణంగా జరిగిన నష్టం పైన …

Read More »

తుఫాను ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

అమరావతి,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో నెలకొన్న తుఫాన్ ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగాచిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు,నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట,రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో ఫీల్డ్‌ విజిట్ చేసిన సీఎం.నేలకొరిగిన వరి పొలాల పరిశీలించారు.తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం అన్నారు.అధికారులు,ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేశారని సీఎం చంద్రబాబు అభినందించారు. Authored by: Vaddadi udayakumar

Read More »