నర్సీపట్నం,ఐఏషియ న్యూస్: నర్సీపట్నాన్ని అడ్డాగా చేసుకుని శ్రీలంకకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గాదె రేణుకను పోలీసులు శుక్రవారం అరెస్టు …
Read More »నేటి అర్ధరాత్రి నుండి గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ బంద్
విజయవాడ,ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో సరుకు రవాణా నిలిచిపోనుంది. లారీల యాజమానుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. 13 ఏళ్లు దాటిన వాహనాలపై మోపిన ఈ అదనపు భారాన్ని వెంటనే ఉపసంహరించు కోకపోతే ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక నిరసనకు దిగాలని లారీ ఓనర్స్ అసోసి యేషన్ నిర్ణయం తీసుకుంది. సమ్మె జరిగితే నిత్యావసరాల నుంచి అన్నింటి పైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు రవాణా శాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.లారీల యాజమానుల సంఘం కీలక ప్రకటన …
Read More »
News Website (iasianews.net) I Asia News











