Recent Posts

డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి అస్తమయం

విశాఖ,విజయనగరంలో కన్నీటి పర్యంతం విశాఖపట్నం/విజయనగరం,ఐఏషియ న్యూస్: ప్రజా వైద్య సేవలో తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి, విశాఖపట్నం చెస్ట్ హాస్పిటల్ చీఫ్ సివిల్ సర్జన్ డాక్టర్ కూరెళ్ళ సాయి లక్ష్మీ గణపతి శాస్త్రి (సాయి – 59) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే విశాఖ నగరంతో పాటు ఆయనకు బలమైన అనుబంధం ఉన్న విజయనగరం జిల్లా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం వైద్య ఆరోగ్యశాఖకు, ప్రజలకు తీరని లోటని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. కరోనా …

Read More »

సమయస్పూర్తితో తల్లికి పునర్జన్మను ఇచ్చిన బాలుడు

భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న దీక్షిత్ అనే బాలుడు స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉన్న క్రమంలో తన తల్లి ఇంకా రావడం లేదని ఇంటికి వెళ్లి చూడగా కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి కంగుతిన్న దీక్షిత్ భయపడి కేకలు వేసి అందరిని పిలిచే సమయంలేదని గ్రహించి,సమయస్పూర్తితో కరెంట్ షాక్‌కు కారణమైన మోటార్ స్విచ్ ఆపేసి,తన తల్లికి తగిలి ఉన్న వైర్‌ను తొలగించి ప్రాణాలు కాపాడిన దీక్షిత్.అనంతరం తల్లిని స్థానిక …

Read More »

చేపల దుకాణాలపై ఎర్ర తార్పాలను తొలగింపు

హుకుంపేట,ఐఏషియ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం గత ఆదివారం అన్ని పత్రికలలో కుళ్ళిన చేపల విక్రయాలు. అనే కథనానికి స్పందించిన అధికారులు, పిసాకమిటీ సభ్యులు శనివారం సంతలో చేపల అమ్మకాల సముదాయాలను పరిశీలించారు. వాటిలో కుళ్ళిన వాటిని దగ్గరుండి తొలగించారు అంతేకాకుండా ఎర్ర తార్పాన్ లు వల్ల మోసం జరుగుతుందని. ప్రధాన పత్రికలలో ప్రచురించిన అంశాన్ని గుర్తించి ఎర్ర తార్పాన్ లు పంచాయతీ సెక్రెటరీ సత్యనారాయణ మరియు మహిళా పోలీస్ జ్యోతి సచివాలయ సిబ్బంది అలాగే పీసా కమిటీ …

Read More »