Recent Posts

ఆన్లైన్ టికెట్ల భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుకు పరిశీలన

సింహాచలం,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సూచనల మేరకు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానమునందు భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో పలు గదులు, దర్శనములు, అభిషేక పూజలు, ఇతర సేవలు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్ లైన్ ద్వారా వివిధ సేవలు,దర్శనములు, టికెట్లు,ప్రసాదములు బుక్ చేసుకునే భక్తులను ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ప్రత్యేక క్యూ మార్గం ద్వారా దర్శనం చేసుకొనుటకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్ల కొరకు సోమవారం ఆలయ కార్య నిర్వహణ అధికారిణి …

Read More »

ఆర్టీసీ కార్మిక సంఘ యూనియన్లకు శుభవార్త

ఈయు,ఎన్ ఎంయుఏ యూనియన్లకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చోటు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా ఏర్పాటు చేసే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలకు ఇప్పటివరకూ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల్ని మాత్రమే ఆహ్వానించే వారు. దీంతో ఆర్టీసీలో గుర్తింపు కలిగిన సంఘంగా ఉన్నప్పటికీ ఎంప్లాయీస్ యూనియన్ కు కానీ, మరో సంఘం …

Read More »

ఉద్యోగం కోల్పోయిన కానిస్టేబుల్ ప్రకాష్ తిరిగి విధుల్లోకి

అనంతపురం,ఐఏషియ న్యూస్: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లా కానిస్టేబుల్ ప్రకాశ్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు.తనకు తిరిగి ఉద్యోగం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వ్యవస్థను ప్రశ్నించినందుకు జగన్ ప్రభుత్వం మూడేళ్ల కక్ష గట్టి విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక తన ఉద్యోగం తనకి ఇప్పించాలంటూ కానిస్టేబుల్ ప్రకాష్ కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. అతని అభ్యర్థనను పరిశీలించిన సీఎం చంద్రబాబు తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు,డీజీపీ ఉత్తర్వుల మేరకు ఎస్పీ …

Read More »