Recent Posts

ఢిల్లీలో భారీ పేలుళ్లు 13 మంది దుర్మరణం

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా భారీ పేలుడుతో ఉలిక్కిపడింది. నగరంలో అకస్మాత్తుగా నెలకొన్న ఈ హైటెన్షన్ వాతావరణం పౌరులను భయాందోళనలకు గురిచేసింది. సోమవారం సాయంత్రం 6.45 గంటల సమయంలో, చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో పేలుడు సంభవించింది. బ్లాస్ట్ తీవ్రతకు ఆ చుట్టుపక్కల నిలిపి ఉంచిన ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, మంటలు చుట్టుపక్కలకూ వ్యాపించాయి.ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. శరీర భాగాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడిన …

Read More »

విజయవాడలో ఇండియన్ ఫిలిం మేకేర్స్ అసోసియేషన్ సమావేశం

విజయవాడ,ఐఏషియ న్యూస్: విజయవాడ నగరంలో , డివి మేనర్ హోటల్లో సోమవారంసాయంత్రం ఇండియన్ ఫిలిం మేకేర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ బాడీ మీటింగ్, ఏపీ స్టేట్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫంక్షన్ బ్రోచరును విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అంబికా కృష్ణ ,ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన అంబటి మధుమోహన్ కృష్ణ , సినీ ప్రముఖులు, ఏపీ ఫిలిం ఛాంబర్ ప్రతినిధి నాగులపల్లి పద్మిని,మాజీ సెన్సార్ బోర్డు సభ్యురాలు పాలూరు శేషమాంబ,ఇతర సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ఢిల్లీలో పేలుడు ఘటన.. అల‌ర్ట్ అయిన ఏపీ పోలీసులు

అమరావతి,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో పేలుడు ఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పోలీసులు పలు చోట్ల వాహ‌నాల విస్తృత త‌నిఖీలుచేస్తున్నారువిజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో తనిఖీలు చేపట్టారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.కొత్తగా సీటిలోకి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులుఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు, డీఐజీలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఏపీ డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »