Recent Posts

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబు/డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు (వెహికల్ చెకింగ్) …

Read More »

కన్నకొడుకును హతమార్చిన తండ్రి

విశాఖ క్రైమ్,ఐఏషియ న్యూస్: మద్యానికి బానిసైన కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు హతమార్చాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో ఈనెల ఆరవ తేదీన మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును కర్రతో బలంగా తలపై కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఆ మరుసటి రోజు జోడిగుడ్లపాలెం స్మశాన వాటికలో పూడ్చి పెట్టాడు.మృతుడు ప్రసాదుకు 2019లో వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్యవై.రాజీవిజయవాడలోనివసిస్తున్నారు.విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు …

Read More »

‘Pithapuramlo’ Directed by Mahesh chandra

Mahesh chandra made his directorial mark with his first film “Preyasi Raave.” Following that, he gained good recognition with films like “Ayodhya Ramayya,” “Cheppalani Vundi,” “Joruga Husharuga,” “Okkade,” “Hanumanthu,” “Aalasya Amrutam,” and “Red Alert.” The latest film by Mahesh chandra is “Pithapuramlo,” subtitled “Ala Modalindi”. The film stars notable actors such as ‘Natakireeti’ Dr. Rajendra Prasad, Prudhviraj, Kedar Shankar, Mani Chandana, …

Read More »