Recent Posts

11 కార్పొరేషన్ లకు ఛైర్మెన్ లు నియామకం

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 11కార్పోరేషన్ లకు ఛైర్మెన్ లను ప్రభుత్వం నియామకం చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా కల్యాణం శివ శ్రీనివాసరావు, ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా సత్యనారాయణరాజు, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్‌ గా విక్రమ్, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ ఛైర్మన్‌ గా మౌలానా షిబిలీ, ఫిషర్‌ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ …

Read More »

జనవరిలో విశాఖలో “కాగ్నిజెంట్” కార్యకలాపాలు ప్రారంభం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖలో తాజాగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది. ఇందులో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని గ్రౌండ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహా పలు ఐటీ సంస్ధలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2026 జనవరిలోనే విశాఖలో క్యాంపస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంపస్ లు కలిగిన కాగ్నిజెంట్ సంస్ధ …

Read More »

ఏపీలో త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్

అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో శనివారం జరిగిన భేటీలో ఆయన ఈ హామీ ఇచ్చారు.కాలేజీలు,వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని,విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »