Recent Posts

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారికి శేష వస్త్రాలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

20వేలు లంచం తీసుకొంటూ ఎసిబికి చిక్కిన వీఆర్వో సూర్యనారాయణ

అనకాపల్లి క్రైమ్,చాన్విక జ్యోతిన్యూస్: అనకాపల్లి మండలం, అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యస్. శ్రీను తండ్రికి వారి గ్రామములో కొంత వ్యవసాయభూమి వున్నది. ఆయన ఇటీవల చనిపోయినారు. దానిమీదట సదరు శ్రీను ఆ భూమిని తన తల్లి పేరున రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి,ఆమె పేరున ఈ-పాస్ బుక్ ఇచ్చుటకు గాను, అనకాపల్లి మండల రెవిన్యూ అధికారులకు దరఖాస్తు చేసినాడు. అయితే, ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి, ఆమె పేరును రెవిన్యూ రికార్డులలో మ్యుటేషన్ చేసి, ఈ-పాస్ బుక్ ఇచ్చుటకు గాను, అనకాపల్లి మండలం, మారేడుపల్లి …

Read More »

కాళీమాత విగ్రహాన్ని మేరీమాతగా మార్చిన పూజారి: ముంబైలో కలకలం

కలలో దేవతే చెప్పిందని పూజారి వింత వాదన పూజారిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు ముంబై,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: ముంబై శివారు చెంబూర్‌లోని ఒక కాళీమాత ఆలయంలో విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ఆలయ పూజారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. భక్తుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చెంబూర్‌లోని అనిక్ విలేజ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటికలోని కాళీ ఆలయంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. కాళీమాత నల్లటి విగ్రహానికి తెలుపు రంగుపూసి,బంగారు …

Read More »