Recent Posts

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చేపల,మాంసం విక్రయదారులు

హుకుంపేట మండల కేంద్రంలోసంతల్లో కుళ్ళిన చేపలు మాంసం విక్రయాలు హుకుంపేట,ఐఏషియ న్యూస్: శనివారం సంతలో దర్జాగా కుళ్ళిన చేపలు విక్రయాలు జరుపుతున్నారు.అంతే కాకుండా నిషేధం ఉన్నటువంటి క్యాట్ ఫిష్ లు కూడా అమ్ముతున్నారు. అవి తినకూడదు అని తెలియని అమాయక గిరిజన ప్రజలు వాటిని కొనుగోలు చేసి తినడం వల్ల అనారోగ్యం పాలైన సందర్భాలు అనేకమే ఉన్నాయి. అంతేకాకుండా చేపల వ్యాపారులు వారి వ్యాపార సముదాయాలపై ఎర్రని తరపాలిన్ తో కప్పి ఉంచడంతో తార్పాలిని యొక్క ఎర్రని రంగు చేపల పై పడి చేపలు …

Read More »

15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వంగర తహసిల్దార్ మహేందర్

మహాబూబాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ రాష్ట్రం మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలంలో రైతు భూక్యా బాలు నుంచి 25వేలు లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ మహేందర్.భూమి మ్యుటేషన్ కోసం డిమాండ్ చేసిన లంచంలో శుక్రవారం15 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడ్డ తహసీల్దార్ మహేందర్.ఎసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ఈ ఏసీబీ దాడులు జరిగాయి. జిల్లాలో అన్ని తహసిల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఈ దాడి పట్ల ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకున్న తాసిల్దార్ పై కేసు నమోదు చేసి ఎసిబి …

Read More »

ఆర్థిక కేంద్రంగా “అమరావతి” ఆవిర్భావం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కితాబు 15 జాతీయ బ్యాంకులు బీమా సంస్థల కేంద్ర కార్యాలయాలకు శంకుస్థాపన (వడ్డాది ఉదయకుమార్) ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల …

Read More »